వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్న పవన్ కల్యాణ్

వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్న పవన్ కల్యాణ్

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఈరోజు నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో భాగంగా పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు..

గత ఏడాది జూన్‌లో పవన్‌ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *